ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళంలో ఇంటర్ పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2022-05-18T18:30:23+05:30

శ్రీకాకుళం పాతపట్నంలో పరీక్ష రాస్తూ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం : శ్రీకాకుళం పాతపట్నంలో పరీక్ష రాస్తూ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జూనియర్ కాలేజ్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థి బోరాడ కార్తీక్ స్వస్థలం సారవకోట మండలం దాసుపురం. పరీక్ష రాస్తుండగా కార్తీక్‌కు వాంతులు కావడంతో పాటు తీవ్ర తలనొప్పితో కుప్పకూలిపోయాడు. అంతా చూస్తుండగానే మరణించాడు.

Updated Date - 2022-05-18T18:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising