ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Inter ఫెయిలవడంతో విద్యార్థి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-06-23T16:17:23+05:30

గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామ సమీపంలో నిన్న మధ్యాహ్నం రైలు కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada : గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామ సమీపంలో నిన్న మధ్యాహ్నం రైలు కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు ముదిరాజ్ పాలెం గ్రామానికి చెందిన వెంకట నాగ సాయి(18)గా గుర్తించారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వటంతో వెంకట నాగ సాయి మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - 2022-06-23T16:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising