ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఆపాలి: వెంకట గోపాలకృష్ణ రావు

ABN, First Publish Date - 2022-02-28T18:19:04+05:30

కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు వెంకట గోపాలకృష్ణ రావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కృష్ణానదిపై తెలంగాణ  ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు వెంకట గోపాలకృష్ణ రావు తెలిపారు.  సోమవారం కేఆర్ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌కు వెంకట గోపాలకృష్ణ రావు వినతి ప్రత్రం ఇచ్చారు.  ఆంధ్ర రైతుల నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. కృష్ణానది నీటి వాటాను 70:30 శాతం కేటాయించాలని వెంకట గోపాలకృష్ణ రావు అన్నారు. 

Updated Date - 2022-02-28T18:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising