ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్‌ కౌంటర్‌

ABN, First Publish Date - 2022-12-16T01:49:14+05:30

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశ, విదేశాలనుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా శ్రీవాణి ట్రస్ట్‌ ఆఫ్‌లైన్‌ టికెట్‌ కౌంటర్‌ను తిరుపతి విమానాశ్రయంలో ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, డిసెంబరు 15: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశ, విదేశాలనుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా శ్రీవాణి ట్రస్ట్‌ ఆఫ్‌లైన్‌ టికెట్‌ కౌంటర్‌ను తిరుపతి విమానాశ్రయంలో ఏర్పాటు చేసింది. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం గురువారం పూజలు చేసి కౌంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10వేలు విరాళమిచ్చి టికెట్‌ కోసం రూ.500 చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్‌లైన్‌ టికెట్లు జారీ చేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విమానాశ్రయంలోనే ఈ టికెట్లను జారీ చేస్తున్నామన్నారు.

Updated Date - 2022-12-16T01:49:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising