ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దుపై ఏఎస్‌ఐ నుంచి నివేదిక తెప్పించండి

ABN, First Publish Date - 2022-07-05T08:05:38+05:30

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక సరిహద్దు వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిేసందుకు ఆర్కియాలజికల్‌ సర్వే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో శ్రీలక్ష్మి విజ్ఞప్తి


హైదరాబాద్‌, జులై 4 (ఆంధ్రజ్యోతి): ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక సరిహద్దు వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిేసందుకు ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌సఐ) నుంచి సమగ్ర నివేదిక తెప్పించేందుకు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని సీనియర్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి  కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె తరఫున న్యాయవాది రాఘవాచార్యులు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో  వాదనలు వినిపించారు.  ఈ అంశంలో సీఆర్పీసీ సెక్షన్‌ 173 ప్రకారం సీబీఐ తుది నివేదిక సమర్పించేవరకు శ్రీలక్ష్మిపై నమోదైన కేసుల విచారణను నిలిపివేయాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు. అయితే, ఈ విషయంపై సీబీఐని న్యాయస్థానం ప్రశ్నించడంతో తమకు అందుకు కొంత సమయం కావాలని బదులు చెప్పడంతో కేసును 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్‌ రమే్‌షబాబు వెల్లడించారు.

Updated Date - 2022-07-05T08:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising