ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూల్చివేతలు, కుతంత్రాలతో వైసీపీ పాలన

ABN, First Publish Date - 2022-12-31T23:44:09+05:30

కూల్చివేతలు, కుతంత్రాలతో వైసీపీ పాలన సాగుతోందని, దీనిని సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ కోరారు. సారవకోట మండలం నౌతళ, కొత్తూరు మండలం నేరడి పంచాయతీ జోగిపాడు, ఉప్పరపేటల్లో శనివారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ నిర్వహించారు.

సారవకోట (జలుమూరు): నౌతళ లో ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి బృందం)

కూల్చివేతలు, కుతంత్రాలతో వైసీపీ పాలన సాగుతోందని, దీనిని సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ కోరారు. సారవకోట మండలం నౌతళ, కొత్తూరు మండలం నేరడి పంచాయతీ జోగిపాడు, ఉప్పరపేటల్లో శనివారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ నిర్వహించారు. వైసీపీ అరాచకాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. కార్యక్రమాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising