ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2022-09-11T05:01:58+05:30

కోవిలాం గ్రామ పంచా యతీలో స్థిరపడిన తులగాం గ్రామానికి చెందిన వంశధార నిర్వాసితులు, వైసీపీ నేతలు జి.శ్రీరాములు, కె.తిరుపతి, జె.తిరుపతి, జి.గోవిందరావు తదితరులు శనివారం టీడీపీలో చేరారు. కొత్తూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ మూర్తి వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వా నించారు.

పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎల్‌.ఎన్‌.పేట:  కోవిలాం గ్రామ పంచా యతీలో స్థిరపడిన తులగాం గ్రామానికి చెందిన వంశధార నిర్వాసితులు, వైసీపీ నేతలు జి.శ్రీరాములు, కె.తిరుపతి, జె.తిరుపతి, జి.గోవిందరావు తదితరులు శనివారం టీడీపీలో చేరారు. కొత్తూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ మూర్తి వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు అందించిన ప్యా కేజీలపై తీరని అన్యాయం జరిగిందని, అందు వల్ల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చామన్నారు. సాధారణ ఎన్నికలు సమీ పిస్తుండడంతో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు రావడం పార్టీకి మేలు జరుగుతుందని  కలమట వెంకట రమణమూర్తి అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎన్‌.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

 



 

Updated Date - 2022-09-11T05:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising