ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సమతుల్య ఎరువులను వినియోగించాలి’

ABN, First Publish Date - 2022-06-22T05:16:07+05:30

సాగులో రైతులు సమతుల్య ఎరువులు వినియోగించాలని ఆమదాలవలస కృషివిజ్ఞాన కేంద్రం ప్రధానశాస్త్రవేత్త డి.చిన్నంనాయుడు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న శాస్త్రవేత్త చిన్నంనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆమదాలవలస: సాగులో రైతులు సమతుల్య ఎరువులు వినియోగించాలని ఆమదాలవలస కృషివిజ్ఞాన కేంద్రం ప్రధానశాస్త్రవేత్త డి.చిన్నంనాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కేవీకేలో రైతులతో చర్చాగోష్టి నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్మపీడీ కె.కృష్ణారావు, ఆమదాలవలస వరిపరిశోధనా స్థానం ప్రధానశాస్త్రవేత్త టి.శ్రీలత, జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయ కర్త  జె.జగన్నాథం, శాస్త్రవేత్తలు అమరజ్యోతి, జి.చిట్టిభాబు, ఎస్‌.నీలవేణి   పాల్గోన్నారు.  


Updated Date - 2022-06-22T05:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising