ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మిస్టర్‌ ఆంధ్రా’ విజేతగా పార్వతీపురం వాసి

ABN, First Publish Date - 2022-12-13T00:04:38+05:30

ఆమదాలవలస పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి వరకు 24వ మిస్టర్‌ ఆంధ్రా బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వ హించారు.

విజేత కిశోర్‌ను అభినందిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి వరకు 24వ మిస్టర్‌ ఆంధ్రా బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వ హించారు. ఈ పోటీ ల్లో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి చెందిన డి.కిశోర్‌ విజేతగా నిలిచాడు. ఈ పోటీలను స్థానిక ఏయూ జీమ్‌ నిర్వాహకులు శంకర్‌, పి.తారక్‌ ఆధ్వర్యంలో నిర్వహించగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 280 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతకు ఎస్‌ఐ వై.కృష్ణ, క్రీడాకారులు పేడాడ చిన్నారావు, రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ జె.వెంకటేశ్వరరావు చే తుల మీదుగా అవార్డు అందజేశారు.

Updated Date - 2022-12-13T00:04:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising