ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-11-24T23:37:53+05:30

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. బ్రాహ్మణతర్లా జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం బాలికల జూనియర్‌ కళాశాల అప్‌గ్రేడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాసరూరల్‌, నవంబరు 24: నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. బ్రాహ్మణతర్లా జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం బాలికల జూనియర్‌ కళాశాల అప్‌గ్రేడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో విద్యార్థి నులు పదో తరగతి తరువాత విద్యను మానేయకుండా ఇక్కడే ఇంటర్‌ విద్యను చదువకునేలా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కె.వైకుంఠరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పైల వెంకటరమణ, సర్పంచ్‌ బాడాన పుష్ప, ఎంపీడీవో రమేష్‌నాయుడు, ఎంఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising