ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థిని ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-03T06:06:57+05:30

మండలంలోని ఉప్పినివలస గ్రామానికి చెందిన కపీర్‌ పల్లవి(15) అనే విద్యార్థిని బావిలో పడి ఆత్మహత్య చేసు కుంది. పోలీసుల వివరాల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బూర్జ: మండలంలోని ఉప్పినివలస గ్రామానికి చెందిన కపీర్‌ పల్లవి(15) అనే విద్యార్థిని బావిలో పడి ఆత్మహత్య చేసు కుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయిన పల్లవి తిరిగి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులతో  కలిసి నిద్రపో యింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తల్లిదండ్రులు అరుణ, ధర్మారావు చూడగా పల్లవి కనిపించలేదు. వెంటనే డయల్‌ 100కు ఫోన్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో స్థానికులు పల్లవి ఇంటి సమీ పంలోని బావిలో ఆమె మృతదేహాన్ని చూశారు. పోలీసులకు సమాచారం ఇవ్వ డంతో వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీయించి శవ పంచనామా నిర్వహిం చారు. అనంతరం పోస్టుమార్టమ్‌ నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ప్రేమ వ్యవహారమే పల్లవి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పల్లవి శ్రీకాకుళంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతుంది.  తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.డి.యాసిన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్లవి ఆత్మహత్యతో ఉప్పినివలస గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 


Updated Date - 2022-08-03T06:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising