ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందస ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్‌పాయిజన్

ABN, First Publish Date - 2022-04-12T12:48:15+05:30

జిల్లాలోని మందస ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్‌పాయిజన్‌ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని మందస ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్‌పాయిజన్‌ జరిగింది. దాదాపు 9 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గత రాత్రి భోజనం తర్వాత స్టూడెంట్స్ కళ్లు తిరిగి పడిపోయారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో విద్యార్థినులు బాధపడుతున్నారు. అయితే కలుషిత ఆహారమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థినిలకు చికిత్స కొనసాగుతోంది. 

Updated Date - 2022-04-12T12:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising