ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజీబీవీలో ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత

ABN, First Publish Date - 2022-12-09T23:41:25+05:30

కొత్తపాలెం కేజీబీవీలో గురువారం రాత్రి ఆరుగురు విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవిటి: కొత్తపాలెం కేజీబీవీలో గురువారం రాత్రి ఆరుగురు విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది, గ్రామస్థుల సాయంతో కవిటి సామాజిక ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించి, సోంపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర హించి గొంతు ఇన్‌ఫెక్షన్‌ కారణంగా విద్యార్థినులు ఇబ్బంది పడినట్టు గుర్తించా రు. పిల్లల ఆరోగ్యం బాగానే ఉందంటూ డిశ్చార్జి చేశారు. విషయం తెలుసుకున్న పలువురి పిల్లల తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం పాఠశాలకు చేరుకుని 47 మందిని వెంట తీసుకువెళ్లిపోయారు. పాఠశాలలో మొత్తం 257 మంది పిల్లలు ఉన్నారు. సీజనల్‌ దగ్గు ప్రమాదకరమేమి కాదని వైద్యులు చెప్పారని ఎస్‌వో రోజాదేవి తెలిపారు. ఈ విషయంపై ఆమెను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా అప్పటి వరకు బాగానే ఉన్నారని, రాత్రి దగ్గు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించామని, ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందన్నారు.

Updated Date - 2022-12-09T23:41:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising