• Home » Srikakulam

Srikakulam

రెండు నెలలుగా వేతనాల్లేవ్‌

రెండు నెలలుగా వేతనాల్లేవ్‌

అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదిత్యాలయంలో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో తమకు ఆకలి బాధలు తప్పడం లేదని దినసరి వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిక్కోలు ప్రగతికి ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలు

సిక్కోలు ప్రగతికి ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్‌లో జిల్లా ఇంకా చాలా వెనుకబడే ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం నిర్వహించిన 7వ కలెక్టర్ల సదస్సు తొలిరోజు సమీక్షలో జిల్లా ప్రగతికి సంబంధించిన వాస్తవ చిత్రపటం ఆవిష్కృతమైంది.

ఫోన్ మాట్లాడుతూ మేడపై నుంచి జారి యువకుడి మృతి

ఫోన్ మాట్లాడుతూ మేడపై నుంచి జారి యువకుడి మృతి

స్థానిక మున్సిపాలిటీ పరిధి చిన్నబడాం గ్రామం వద్ద బుధవారం రాత్రి సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ మేడపై నుంచి జారిపడి కురిటి వినోద్‌(33) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల మేరకు.. వినోద్‌కుమార్‌ మేడపై నిద్రించ డానికి వెళ్లాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ జారి పడి మృతి చెం దాడు.

సీఎం వస్తున్నా.. ఇంత నిర్లక్ష్యమా?

సీఎం వస్తున్నా.. ఇంత నిర్లక్ష్యమా?

‘సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసినా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? కనీసం యాక్షన్‌ ప్రణాళిక రూపొందించరా?’ అంటూ నరసన్నపేట పంచాయతీ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌, ఈవో ద్రాక్షాయణిపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్కారు బడుల విద్యార్థుల్లో గ్లోబల్‌ సత్తా!

సర్కారు బడుల విద్యార్థుల్లో గ్లోబల్‌ సత్తా!

రాష్ట్ర విద్యాశాఖలోని విప్లవాత్మక మార్పుల ప్రభావం.. తాజా పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గ్లోబల్‌ స్థాయిలో పోటీ పడే సత్తాను సాధించారని ప్రశంసించారు.

16న నరసన్నపేటకు సీఎం రాక

16న నరసన్నపేటకు సీఎం రాక

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 16న నరసన్నపేటలో పర్యటించనున్నట్టు జడ్పీ సీఈవో వెంకట్రామన్‌ తెలిపారు. మూడో శనివారం నిర్వహించనున్న ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు వెల్లడించారు.

భర్త వేధింపులు తాళలేక..

భర్త వేధింపులు తాళలేక..

మండలంలోని ఆనందపురంలో కిమిడి రాజేశ్వరి (26) అనే వివాహిత శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది.

పలాసలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 300 కుటుంబాలు..

పలాసలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 300 కుటుంబాలు..

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళితే..

ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్: మంత్రి అచ్చెన్నాయుడు

సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినా.. అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టినంత ఆనందం ఎప్పుడూ లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలిలో అన్నా క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు.

హమ్‌‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

హమ్‌‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. తిరుపతికి నేరుగా మొదటి రెగ్యులర్ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఇవాళ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ రైలును ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి