• Home » Srikakulam

Srikakulam

Rammohan Naidu: త్వరలోనే కొత్త సిక్కోలును చూడబోతున్నాం: రామ్మోహన్

Rammohan Naidu: త్వరలోనే కొత్త సిక్కోలును చూడబోతున్నాం: రామ్మోహన్

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకూ తొమ్మిది జిల్లాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు.

Srikakulam YCP: నడిరోడ్డుపై నిలబడి ధర్మాన బ్రదర్స్‌కు దువ్వాడ సవాల్

Srikakulam YCP: నడిరోడ్డుపై నిలబడి ధర్మాన బ్రదర్స్‌కు దువ్వాడ సవాల్

గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాసు సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మరో సంచలన ఆడియో విడుదల చేశారు. ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

YSRCP: జగన్ బర్త్ డే వేళ.. వైసీపీకి బిగ్ షాక్

YSRCP: జగన్ బర్త్ డే వేళ.. వైసీపీకి బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజలను ఉత్సుకతకు గురిచేస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం వేళ తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు. ఈ సంఘటన వైసీపీకి భారీ షాక్ అని చెప్పొచ్చు.

Minister Atchannaidu: ఫిష్ ఆంధ్రా పేరిట పైసలు దోచేశారు.. జగన్ అండ్ కోపై మంత్రి అచ్చెన్న ఫైర్

Minister Atchannaidu: ఫిష్ ఆంధ్రా పేరిట పైసలు దోచేశారు.. జగన్ అండ్ కోపై మంత్రి అచ్చెన్న ఫైర్

గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మత్స్యకారులకు వలలు, బోట్లకి సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.

Union Minister Rammohan Naidu: నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు

Union Minister Rammohan Naidu: నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు

రూ. 99 లక్షలతో 5 అదనపు తరగతి గదులు నిర్మించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పిల్లల మైండ్ అభివృద్ధి చెందాలంటే అందరూ ఆటలు ఆడాలని కేంద్రమంత్రి అన్నారు.

 Teacher Misconduct: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు

Teacher Misconduct: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు

పిల్లలకు పాఠాలు చెప్పడం మాని, వాళ్ల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ సీతంపేట పీవో పవార్‌ స్వప్నిల్‌ ధృవీకరించారు. దీనిపై విచారణకు ఆదేశించామని..

 Kashi Bugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

Kashi Bugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం.. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించింది.

Kashibugga Incident: తొక్కిసలాట ఘటనపై విచారణ కమిటీ ఏం తేల్చబోతుంది.?

Kashibugga Incident: తొక్కిసలాట ఘటనపై విచారణ కమిటీ ఏం తేల్చబోతుంది.?

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు.

Anitha ON Kasibugga Incident: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ: హోంమంత్రి అనిత

Anitha ON Kasibugga Incident: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ: హోంమంత్రి అనిత

కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్పీ సహా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమగ్ర విచారణకు హోంమంత్రి ఆదేశించారు.

Lokesh Kasibugga Stampede: కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్

Lokesh Kasibugga Stampede: కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్

కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి లోకేష్ పరిశీలించనున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి