ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చి 13 నుంచి పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర

ABN, First Publish Date - 2022-02-04T04:44:23+05:30

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 96వ జాతర మహోత్సవాలు మార్చి 13 నుంచి 15 వరకు నిర్వహించేందుకు దేవదాయశాఖాధికారులు నిర్ణయించారు.

పోలిపల్లి పైడితల్లి అమ్మవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

7న పందిరిరాట

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 3: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 96వ జాతర మహోత్సవాలు మార్చి 13 నుంచి 15 వరకు నిర్వహించేందుకు దేవదాయశాఖాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈనెల 7వ తేదీన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పందిరిరాట, గోడపత్రిక ఆవిష్క రణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మార్చి 11న అమ్మవారికి నేత్రోత్సవం, 13 నుంచి 15 వరకూ మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. చివరిరోజున సుమారు లక్ష మంది దర్శించుకునే అవకాశం ఉంది. 

 

Updated Date - 2022-02-04T04:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising