ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉచిత బియ్యం ఇవ్వడం లేదు’

ABN, First Publish Date - 2022-12-31T23:49:53+05:30

కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యాన్ని వాడాడ పంచాయతీలో సుమారు 50 కుటుంబాలకు పంపిణీ చేయడం లేదని సర్పంచ్‌ సుంకాన సురేష్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గార: కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యాన్ని వాడాడ పంచాయతీలో సుమారు 50 కుటుంబాలకు పంపిణీ చేయడం లేదని సర్పంచ్‌ సుంకాన సురేష్‌ అన్నారు. శనివారం గారలో ఎంపీపీ గొండు రఘురాం అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ధాన్యం విక్రయాల నిబంధనల సడలింపు, విద్యుత్‌, వైద్యం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. జడ్పీటీసీ సభ్యురాలు సుజాత, ఎంపీడీవో రామమోహనరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising