ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తమ్మతల్లికి ఎంపీ ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2022-06-07T06:15:09+05:30

స్థానిక కొత్తమ్మతల్లిని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఎస్వీ రమణమూర్తి స్వాగతం పలకగా అర్చకుడు రాజేష్‌ ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం అందించారు.

కొత్తమ్మతల్లిని దర్శించుకున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటబొమ్మాళి: స్థానిక కొత్తమ్మతల్లిని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఎస్వీ రమణమూర్తి స్వాగతం పలకగా అర్చకుడు రాజేష్‌ ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం అందించారు. అనంతరం ఆలయ ప్రాగణంలో చేపట్టిన హుండీల లెక్కంపును పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌,  కోరాడ పెద్దగోవింద రావు, అచ్చుతరావు తదితరులు పాల్గొన్నారు.


ఆదాయం రూ.3.12 లక్షలు

 కొత్తమ్మతల్లి ఆలయంలోని ఆరు హుండీలు సోమవారం లెక్కించగా 70 రోజు లకు గాను రూ.3,12,670 ఆదాయం వచ్చిందని ఈవో ఎస్వీ రమణమూర్తి తెలిపారు. లెక్కింపు సోంపేట దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటరమణ పర్యవే క్షించారు. కార్యక్రమంలో స్థానికులు బోయిన కృష్ణారావు, లాడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-06-07T06:15:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising