ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిల్పాశ్రమాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ

ABN, First Publish Date - 2022-01-19T06:31:01+05:30

తాడేపల్లిగూడెం పట్టణంలోని దేవికారాణి ఉడయార్‌ శిల్పాశ్రమాన్ని తెలంగాణ మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మంగళవారం సందర్శించారు.

ఎమ్మెల్సీ మధుసూదనాచారిని సత్కరిస్తున్న దేవికారాణి ఉడయార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):  తాడేపల్లిగూడెం పట్టణంలోని దేవికారాణి ఉడయార్‌ శిల్పాశ్రమాన్ని తెలంగాణ మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మంగళవారం సందర్శించారు. దేవికారాణి ఉడయార్‌, ఆమె తనయుడు చేసే శిల్పాల్లో  జీవకళ ఉట్టిపడుతుం దని అభినందించారు. మధు సూదనాచారిని  దేవికారాణి ఉడయార్‌ సత్కరించారు. 

Updated Date - 2022-01-19T06:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising