ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ దుష్టపాలన

ABN, First Publish Date - 2022-07-07T05:13:54+05:30

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ దుష్టపాలన సాగుతోందని, దీనిని అంతమొందించేలా టీడీపీ కార్యకర్తలు నడుం బిగించాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరా రు. బుధవారం దేశవానిపేట, శివానగర్‌ కాలనీ, ఆదివారంపేటలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

నరసన్నపేట: పార్టీ సభ్యత్వ నమోదును చేపడుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ దుష్టపాలన సాగుతోందని, దీనిని అంతమొందించేలా టీడీపీ కార్యకర్తలు నడుం బిగించాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరా రు. బుధవారం దేశవానిపేట, శివానగర్‌  కాలనీ, ఆదివారంపేటలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. నిత్యావసర వస్తువు లు, పెట్రోలు, గ్యాస్‌ ధరలతో పాటు ఆర్టీసీ చార్జీలు నింగిని తాకడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు చింతు భాస్కరరావు, ఉణ్న వెంకటేశ్వరరావు, తాళాభక్తుల గోవిందరావు, గొలివి రామారావు, కింజరాపు రామారావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-07-07T05:13:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising