ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మహా పాదయాత్రపై మంత్రి ధర్మాన అనుచిత వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-10-07T20:17:08+05:30

మహా పాదయాత్రపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం జిల్లా (Srikakulam Dist.): అమరావతి (Amaravathi) రాజధాని సాధన కోసం రైతులు (Farmers) చేపట్టిన మహా పాదయాత్ర (Maha Padayatra)పై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పీక కోసేటందుకు అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్రగా వస్తున్నారా?.. మా ప్రాంతం అభివృద్ధి చెందవద్దా?.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు.. విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి..’’ అంటూ మంత్రి ధర్మాన వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-10-07T20:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising