ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDPలోకి YCP నేతలు స్వచ్ఛందంగా వస్తున్నారు: Kala Venkata Rao

ABN, First Publish Date - 2022-06-12T19:22:50+05:30

టీడీపీలోకి వైసీపీ నేతలు స్వచ్ఛందంగా వస్తున్నారని టీడీపీ నేత కళా వెంకటరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Srikakulam జిల్లా: తెలుగుదేశం పార్టీ(TDP)లోకి వైసీపీ (YCP) నేతలు స్వచ్ఛందంగా వస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు (Kala Venkata Rao) తెలిపారు. శ్రీకాకుళం జిల్లా, ఎస్.ఎం.పురం నుంచి ఏడుగురు వార్డు సభ్యులు టీడీపీలో చేరటం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు ఒరిగేదేమీ లేదని అర్ధమయ్యిందన్నారు. చంద్రబాబు (Chandrababu) విజనరీ లీడర్ అని, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని అన్నారు. టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని కళా వెంకటరావు అన్నారు. 

Updated Date - 2022-06-12T19:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising