ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం’

ABN, First Publish Date - 2022-12-09T23:33:48+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. శుక్రవారం రాత్రి బలరాంపురంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వ హించారు.

బలరాపురంలో ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గార: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. శుక్రవారం రాత్రి బలరాంపురంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వ హించారు. ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. సర్పంచ్‌ మల్లేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising