ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలకు జీసీసీ ఉత్పత్తులు

ABN, First Publish Date - 2022-01-26T04:57:47+05:30

జిల్లాలోని అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖ లింగం ఆలయాలకు జీసీసీ ఉత్పత్తులను అందజే యడానికి ఒప్పందం కుదిరిందని జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ సంధ్యారాణి తెలిపారు.

అరసవల్లి దేవస్థానం సిబ్బందికి ఒప్పంద పత్రం అందజేస్తున్న జీసీసీ డీఎం సంధ్యారాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సీతంపేట: జిల్లాలోని అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖ లింగం ఆలయాలకు జీసీసీ  ఉత్పత్తులను అందజే యడానికి ఒప్పందం  కుదిరిందని జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు మంగళవారం అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాల అధికారులకు  దేవదాయశాఖ కమిషనర్‌ పంపించిన ఉత్తర్వులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ జీసీసీ  ద్వారా తయారవు తున్న పసుపు, కారం, చింతపండు, కుంకుమ వంటి నాణ్యమైన ఉత్పత్తులను అందజేస్తామని చెప్పారు. దేవదాయశాఖ కమిషనర్‌   జీసీసీ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ఇచ్చారని తెలిపారు. కార్య క్రమంలో  సీతంపేట మేనేజర్‌ ఎస్‌.నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-26T04:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising