ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై పోరాటం

ABN, First Publish Date - 2022-06-22T05:15:19+05:30

ప్రజ లు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై తమ పార్టీ ఒంటరి పోరాటం చేస్తుం దని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు తెలిపారు.

మాట్లాడుతున్న రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  జనసేన నియోజకవర్గ సమన్వయకర్త రాజు

ఇచ్ఛాపురం: ప్రజ లు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై తమ పార్టీ  ఒంటరి పోరాటం చేస్తుం దని  జనసేన నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు తెలిపారు.  మంగళవారం ఇచ్ఛాపురంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ తమ పార్టీ  పిలుపు మేరకు వ్యాపార సంఘాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూ సివేసి బంద్‌ను విజయవంతం చేయడంతో అభినందించారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తిప్పన దుర్యోదనరెడ్డి, భాస్కర్‌, సోమేష్‌ పాల్గొన్నారు. 

 



  


Updated Date - 2022-06-22T05:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising