ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ స్థలాల్లో కంచె

ABN, First Publish Date - 2022-11-21T00:17:07+05:30

సూదికొండ కాలనీకి చెందిన కొంతమంది సర్వే నెంబరు 151లో గల ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కంచెలు వేస్తున్నారు.

కంచెవేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస: సూదికొండ కాలనీకి చెందిన కొంతమంది సర్వే నెంబరు 151లో గల ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కంచెలు వేస్తున్నారు. ఇప్పటికే కొండ వద్ద ఉన్న ప్రభుత్వ భూములన్నీ అమ్మకాలు జరిగిపోగా మిగిలిన స్థలాల్లో కూడా కంచె వేసి అమ్ముకుంటున్నారు. ఇటీవల అభివృద్ధి పేరుతో బీదలు వేసుకున్న పునాదులు తొలగించిన నేతలు తాజాగా ఆ స్థలాల్లో కంచె వేసి అందులో మొక్కలు పెంచుతున్నారు. ఆ తర్వాత పక్క సర్వే నెంబర్లు వేసి అమ్మేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి, ఆ స్థలాలు బీదలకు ఇవ్వాలని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి ఎన్‌.గణపతి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-21T00:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising