ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్యాయం చేయొద్దు

ABN, First Publish Date - 2022-12-13T00:02:33+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 52తో గిరిజనులకు తీవ్రం అన్యాయం జరుగుతుందని, తక్షణమే వెనక్కు తీసుకోవాలని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

సంప్రదాయ నృత్యంతో ర్యాలీగా వెళ్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జీవో 52 రద్దు కోరుతూ గిరిజనుల ర్యాలీ

ఆమదాలవలస: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 52తో గిరిజనులకు తీవ్రం అన్యాయం జరుగుతుందని, తక్షణమే వెనక్కు తీసుకోవాలని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జీవో నెం.52ను రద్దు చేయాలని కోరుతూ పట్టణంలో వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బోయ వాల్మీకి, నకిలీ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్‌ రోడ్డు మీదుగా గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్పీకర్‌ క్యాంపు కార్యాలయం వరకు సాగిం ది. స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సవర రాంబాబు, వాబయోగి గేదెల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising