ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనతో అధోగతి

ABN, First Publish Date - 2022-12-09T23:37:21+05:30

వైసీపీ పాలనతో రాష్ట్రానికి అధోగతి పట్టిందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆరోపించారు. శుక్రవారం మండపల్లి గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.

మండపల్లి గ్రామంలో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచిలి, డిసెంబరు 9: వైసీపీ పాలనతో రాష్ట్రానికి అధోగతి పట్టిందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆరోపించారు. శుక్రవారం మండపల్లి గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఎటువంటి అభివృద్ధి లేకపోవడంతో రాష్ట్రం ఎడారిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫ ల్యాలను వివరించారు. కార్యక్రమంలో కురయ్య, కామేష్‌, శ్రీను, పూర్ణ, హరి బాబు, రామారావు, ఎస్‌.కామేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising