ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడవ బోల్తా.. మత్సకారుడి మృతి

ABN, First Publish Date - 2022-06-25T05:34:25+05:30

పడవ బోల్తా.. మత్సకారుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి: చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుడు పడవ బోల్తాపడడంతో మృతి చెందాడు. శ్రీకాకుళం మండలం పెదగనగళ్లవాని పేట గ్రామానికి చెందిన గనగళ్ల కృష్ణ శుక్రవారం నాగావళి నది, బంగాళాఖాతం కలిసే ప్రాంతంలో (మెగ)లో చేపల వేటకు పడవలో వెళ్లాడు. పడవ బోల్తాప డడంతో కృష్ణ నీటిమునిగి మృతిచెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం రూరల్‌ ఎస్‌ఐ విజయకుమార్‌ కేసు నమోదు దర్యాప్తుచేస్తున్నారు. 

Updated Date - 2022-06-25T05:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising