ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యవేక్షణతోనే మెరుగైన ఫలితాలు

ABN, First Publish Date - 2022-11-17T00:10:30+05:30

పాఠశాలల పర్యవేక్షణతోనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఎంఈవో అరసాడ రవి అన్నారు. బుధవారం స్థానిక ఎంఆర్‌సీ కార్యాలయంలో నిర్వహించిన సీఆర్‌పీల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జి.సిగడాం: పాఠశాలల పర్యవేక్షణతోనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఎంఈవో అరసాడ రవి అన్నారు. బుధవారం స్థానిక ఎంఆర్‌సీ కార్యాలయంలో నిర్వహించిన సీఆర్‌పీల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు-నేడు పనులు, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణ వంటి అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి అవసరం ఉందన్నా రు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎంఈవో రెడ్డి రామకృష్ణంనాయుడు, సూర్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising