ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాకారులను ఆదరించాలి

ABN, First Publish Date - 2022-01-22T05:18:45+05:30

నేటి యుగంలో పౌరాణిక నాటకాలు కనుమరుగవుతున్న తరు ణంలో నాటక రంగ కళాకారులను ఆదరించాల్సి అవసరం ఎంతైనా ఉందని జబర్దస్త్‌ అప్పారావు అన్నారు. శుక్రవారం సుబలయ ఆర్‌ఆర్‌ కాలనీలో చీమకుర్తి నాగేశ్వరరావు కళాపీఠం ఆధ్వర్యంలో పౌరాణిక ఏకపాత్ర పద్య నాటక రంగస్థల పోటీలను సామాజిక భవనంలో నిర్వహించారు.

బహుమతి అందిస్తున్న జబర్దస్త్‌ అప్పారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హిరమండలం: నేటి యుగంలో పౌరాణిక నాటకాలు కనుమరుగవుతున్న తరు ణంలో నాటక రంగ కళాకారులను ఆదరించాల్సి అవసరం ఎంతైనా ఉందని జబర్దస్త్‌ అప్పారావు అన్నారు. శుక్రవారం సుబలయ ఆర్‌ఆర్‌ కాలనీలో చీమకుర్తి నాగేశ్వరరావు కళాపీఠం ఆధ్వర్యంలో పౌరాణిక ఏకపాత్ర పద్య నాటక రంగస్థల పోటీలను సామాజిక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేది రంగస్థలం మాత్రమేనని, నాటక సమాజాలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చి పౌరాణిక పద్య నాటక పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చిబాబు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-22T05:18:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising