ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచక పాలనకు చరమగీతం పాడాలి

ABN, First Publish Date - 2022-12-31T00:22:40+05:30

రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.

జలుమూరులో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి’లో టీడీపీ నాయకులు

రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

- ఆంధ్రజ్యోతి బృందం

Updated Date - 2022-12-31T00:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising