ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో అరాచక పాలన

ABN, First Publish Date - 2022-12-31T23:44:04+05:30

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. శనివారం లావేరులో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ర్యాలీ చేపట్టి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లావేరు: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. శనివారం లావేరులో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ర్యాలీ చేపట్టి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఐ.తోటయ్యదొర, నాయకులు లంకలపల్లి శ్రీనివాసరావు, పిన్నింటి మధుబాబు, లంక నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం: టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలకు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కిమిడి కళావెంకటరావు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం రాజాంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-12-31T23:44:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising