ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడాలి

ABN, First Publish Date - 2022-12-06T23:47:56+05:30

రాష్ట్రంలో సీఎం జగన్‌ నేతృత్వంలో అప్రజాస్వామిక పాలన సాగు తోందని, దీనికి చరమగీతం పాడాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. మంగళవారం బూరగాంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క అవకాశం పేరు తో అధికారంలోకి వచ్చి జగన్‌ ప్రజలను దగా చేశారని విమర్శిం చారు.

కంచిలి: బూరగాంలో పోస్టర్లను చూపిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచిలి: రాష్ట్రంలో సీఎం జగన్‌ నేతృత్వంలో అప్రజాస్వామిక పాలన సాగు తోందని, దీనికి చరమగీతం పాడాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. మంగళవారం బూరగాంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క అవకాశం పేరు తో అధికారంలోకి వచ్చి జగన్‌ ప్రజలను దగా చేశారని విమర్శిం చారు. నిత్యా వసర సరుకుల ధరలు పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా రన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కరప త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామేష్‌రెడ్డి, అప్పా రావు, రాజేశ్వరి, జగదీష్‌ పట్నాయక్‌, రామారావు, మన్మథరావు, సూర్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising