ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి మహిళ మృతి

ABN, First Publish Date - 2022-12-31T00:02:13+05:30

పెంట గ్రామానికి చెందిన గెడ్డాపు చిన్న మ్మడు (25) అనే మహిళ చెరువులో పడి మృతి చెందింది.

చిన్నమ్మడు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జి.సిగడాం: పెంట గ్రామానికి చెందిన గెడ్డాపు చిన్న మ్మడు (25) అనే మహిళ చెరువులో పడి మృతి చెందింది. చిన్నమ్మడుకు మతిస్థిమితం సరిగా ఉండదు. గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు వెతికారు. శుక్రవారం జి.సిగడాంలోని పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న చింతలబందలో ఆమె మృతదేహం కనిపించింది. దీనిపై ఆమె సోదరుడు త్రినాథరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ పొగిరి శంకరరావు తెలిపారు.

Updated Date - 2022-12-31T00:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising