ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయి మీదపడి గ్రానైట్‌ కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2022-11-17T23:23:01+05:30

దీనబంధుపురం గ్రామ సమీపంలోని ఒక గ్రానైట్‌ పరిశ్రమలో పనులు చేస్తుండగా ప్రమాదవశా త్తు రాయి తలపై పడి ఒడిశా రాష్ట్రం బసంతపుర్‌ గ్రామానికి చెందిన గోపాల్‌ (25) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌ గత కొంతకాలంగా ఓ గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తు న్నాడు.

గోపాల్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెళియాపుట్టి: దీనబంధుపురం గ్రామ సమీపంలోని ఒక గ్రానైట్‌ పరిశ్రమలో పనులు చేస్తుండగా ప్రమాదవశా త్తు రాయి తలపై పడి ఒడిశా రాష్ట్రం బసంతపుర్‌ గ్రామానికి చెందిన గోపాల్‌ (25) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌ గత కొంతకాలంగా ఓ గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తు న్నాడు. గురువారం వేకువజామున గ్రానైట్‌ రాయిని జాకి పైకి ఎక్కిస్తుండగా తలపై పడడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే అత నిని టెక్కలి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-11-17T23:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising