ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srikakulam: అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి ట్రాక్టర్

ABN, First Publish Date - 2022-05-02T15:38:33+05:30

జిల్లాలోని నందిగామ మండలం కణితూరు - గోవిందపురం మధ్యలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని నందిగామ మండలం కణితూరు - గోవిందపురం మధ్యలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు  లఖిదాసుపురం గ్రామానికి చెందిన  డ్రైవర్ బొంగి వంశీకృష్ణ , గున్న అజయ్ కుమార్‌గా గుర్తించారు. ఆదివారం రాత్రి పూండిలో ఇటుకల లోడు తీసుకువెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-02T15:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising