ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వేకోర్టుకు హాజరైన ప్రత్యేకహోదా ఉద్యమకారులు

ABN, First Publish Date - 2022-11-23T03:41:09+05:30

ప్రత్యేకహోదా సాధన కోసం ఆందోళన చేసిన మహిళా నేతలు విజయవాడలోని రైల్వేకోర్టుకు మంగళవారం హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, నవంబరు 22: ప్రత్యేకహోదా సాధన కోసం ఆందోళన చేసిన మహిళా నేతలు విజయవాడలోని రైల్వేకోర్టుకు మంగళవారం హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం 2019 ఫిబ్రవరిలో విజయవాడ రైల్వేస్టేషన్‌ మొదటి ఫ్లాట్‌ఫాం మీదకు వెళ్లి నిరసన తెలపడంతో.. కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ, సీపీఐ నాయకురాలు పెన్మత్స దుర్గాభవానితోపాటు మొత్తం 13 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ విజయవాడలోని రైల్వేకోర్టులో సాగుతోంది. కొద్దినెలలుగా విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి వారికి వారెంట్‌ జారీ చేశారు. దీంతో 13 మందిలో 11 మంది కోర్టుకు మంగళవారం హాజరుకాగా.. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదావేశారు.

Updated Date - 2022-11-23T03:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising