ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోటపల్లి జలాశయాలను సందర్శించిన సోమువీర్రాజు, జీవీఎల్

ABN, First Publish Date - 2022-04-08T21:30:02+05:30

తోటపల్లి జలాశయాలను బీజేపీ నేతలు సోమువీర్రాజు, జీవీఎల్ శుక్రవారం సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం: తోటపల్లి జలాశయాలను బీజేపీ నేతలు సోమువీర్రాజు, జీవీఎల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా  సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. 40 కోట్లు ఖర్చు పెడితే 20వేల ఎకరాలకు.. నీరందించవచ్చనే జ్ఞానం కూడా జగన్‌కు లేదన్నారు. చిన్నచిన్న డ్యాములు పూర్తిచేయాలనే బుద్ధి కూడా లేదని చెప్పారు. అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ..  సీఎం జగన్ వారం రోజుల మద్యం అక్రమ సంపాదన పక్కన పెడితే.. తోటపల్లి వంటి ప్రాజెక్టుల సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. ఈ ప్రాంత సమస్యలపై ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్‌లో మాట్లాడరని జీవీఎల్ తెలిపారు. 

Updated Date - 2022-04-08T21:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising