ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి బొత్సకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్

ABN, First Publish Date - 2022-05-23T20:11:02+05:30

మంత్రి బొత్స సత్యనారాయణకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్ విసిరారు. నేడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం : మంత్రి బొత్స సత్యనారాయణకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్ విసిరారు. నేడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రమేనని  పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం.. దోపిడీ ప్రభుత్వమని సోము వీర్రాజు పేర్కొన్నారు. రేషన్ బియ్యంలో ఏపీ రూ.2 పెడితే.. కేంద్రం వాటా రూ.30 అని తెలిపారు. రేషన్ పంపిణీ వాహనాలపై జగన్ ఫొటో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల 40 ఏళ్ల కల విశాఖ రైల్వే జోన్ అని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ కల నెరవేర్చిందని ప్రధాని మోదీ అని సోము వీర్రాజు తెలిపారు.

Updated Date - 2022-05-23T20:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising