ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు సోము వీర్రాజు బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2022-03-19T02:00:13+05:30

సీఎం జగన్‌రెడ్డికి బీజేపీ నేత సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో గృహ నిర్మాణాల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌రెడ్డికి బీజేపీ నేత సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో గృహ నిర్మాణాల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్టిడ్కో, అర్బన్ హౌసింగ్‌కి 32,909 కోట్లు ఖర్చుచేసినట్టు అసెంబ్లీలో ప్రకటించారన్నారు. అక్కడ అంతటి స్థాయిలో పనులు జరిగ లేదని విమర్శించారు. భూముల కొనుగోలకు ఎంత ఖర్చు చేశారో సీఎం చెప్పాలని నిలదీశారు. గ్రామీణ ఉపాధి పథకం నిధులు మౌలిక వసతులకు ఎంత ఖర్చు చేశారు?.. గృహ నిర్మాణంలో కేంద్రం నిధుల ప్రస్తావన ఎందుకు లేదు? అని లేఖలో సోమువీర్రాజు ప్రశ్నించారు.

Updated Date - 2022-03-19T02:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising