ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు సోమువీర్రాజు లేఖ

ABN, First Publish Date - 2022-04-14T01:20:23+05:30

ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌కు బీజేపీ నేత సోమువీర్రాజు లేఖ రాశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌కు బీజేపీ నేత సోమువీర్రాజు లేఖ రాశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీల.. పాత వీడియోని ట్యాగ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం రూట్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాగాణి భూములు ఎడారిని తలపిస్తున్నాయని, పునరావాస ప్యాకేజీలు, ప్రాజెక్టుల నిర్మాణాలు లేవని దుయ్యబట్టారు. వంశధార, నాగావళి నదులను ఎందుకు అనుసంధానించడం లేదు? అని సోమువీర్రాజు ప్రశ్నించారు.

Updated Date - 2022-04-14T01:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising