ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే : సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-05-18T20:04:31+05:30

ఏపీలో జరుగుతోన్న అభివృద్ధి అంతా బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీలో జరుగుతోన్న అభివృద్ధి అంతా బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మంత్రి బొత్స తిరిగే రోడ్లను వేసిందే కేంద్రమన్నారు. దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే అని పేర్కొన్నారు. హనుమాన్ యాత్రపై బీరు బాటిళ్లు వేసిన ఘటనలు.. వైసీపీ హయాంలోనే జరిగాయన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఊహాగానాలేనని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-18T20:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising