ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సమస్యలను పరిష్కరించాలంటే..: సోమువీర్రాజు

ABN, First Publish Date - 2022-01-27T16:43:29+05:30

వైసీపీ కేసినో పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ కేసినో పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గుడివాడకు వెళ్తే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడే గుర్తొచ్చిందా?... రెండున్నరేళ్లుగా వైసీపీ సర్కార్ ఏం చేస్తోందని నిలదీశారు. రాష్ట్రంలో రోడ్లు కూడా సరిగా వేయలేకపోయిందని మండిపడ్డారు. ఏపీలో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరించాలంటే.. అధికారంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామన్నారు. అలాగే పీఆర్సీ సమస్యలు ఉండవని సోమువీర్రాజు అన్నారు.

Updated Date - 2022-01-27T16:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising