ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-01-03T01:31:55+05:30

రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు: రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరుతో  కడుతున్న ఇళ్లు మోదీ ప్రభుత్వం మంజూరు చేసినవేనని తెలిపారు. ఒక్క అర్బన్‌ ప్రాంతాలలోనే 16 లక్షల ఇళ్లకు రూ.35 వేల కోట్లు కేంద్రం ఇస్తుంటే, వాటిని జగన్‌ తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని సోము వీర్రాజు తప్పుబట్టారు. 

Updated Date - 2022-01-03T01:31:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising