ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్ అని వైసీపీ ఎంపీ చెప్పింది అక్షరసత్యం: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2022-05-19T16:01:37+05:30

ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్ అని వైసీపీ ఎంపీ బోస్ చెప్పింది అక్షరసత్యమని మాజీ మంత్రి సోమిరెడ్డి ట్విటర్‌ వేదికగా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్ అని వైసీపీ ఎంపీ బోస్ చెప్పింది అక్షరసత్యమని మాజీ మంత్రి సోమిరెడ్డి ట్విటర్‌ వేదికగా తెలిపారు. కోనసీమలోనే కాదు నెల్లూరులో బస్తాకు రూ.300కు పైగా దోచేశారన్నారు. వైసీపీ నేతలు, దళారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల పుట్టి ముంచేశారన్నారు. మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో ఒక్క నెల్లూరులోనే రూ.3 వేల కోట్లు దోచుకున్నారన్నారు. ఈ స్కామ్‌పై సీఐడీ కాదు సీబీఐ లేదా జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరిపితేనే నిజాలు నిగ్గుతేలుతాయని సోమిరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-05-19T16:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising