ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధవళేశ్వరం వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి వరద

ABN, First Publish Date - 2022-07-09T15:35:34+05:30

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద నీరు స్వల్పంగా పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి:  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం (dhavaleswaram) కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద నీరు స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 9.7 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో అధికారులు లక్షా 20 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. అటు పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ ఎగువన ఉన్న గండిపోచమ్మ ఆలయంలోకి  వరద నీరు చేరింది. 


Updated Date - 2022-07-09T15:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising