ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆరునెలలు శ్రీవారి దర్శనం నిలుపుదల’ అవాస్తవం: వేణుగోపాల దీక్షితులు

ABN, First Publish Date - 2022-12-31T03:51:01+05:30

తిరుమల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామి దర్శనాన్ని ఆరునెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రధాన అర్చకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామి దర్శనాన్ని ఆరునెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ సమయంలోనూ యధావిధిగా మూలమూర్తి దర్శనం ఉంటుందని తెలిపారు. టీటీడీ ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయ ఏర్పాటుకు అర్చకులు 2023 మార్చి1న ముహూర్తంగా నిర్ణయించారు.

Updated Date - 2022-12-31T03:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising