ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షుగర్ ఫ్యాక్టరీ కారణంగానే శారద నది కాలుష్యం: రాజేంద్ర సింగ్

ABN, First Publish Date - 2022-03-12T01:07:24+05:30

నదులు కాలుష్యం బారిన పడడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వాటర్ మాన్ ఆఫ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నదులు కాలుష్యం బారిన పడడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్  అన్నారు. నగరంలో ఆయన మాట్లాడుతూ తల్లిలాంటి శారదా నది మానవ తప్పిదంతోనే కాలుష్యమవుతోందన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కారణంగానే శారద నది కాలుష్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. గోవాడ చక్కెర నుంచి శారద నదిని కాపాడుకోకపోతే భవిష్యత్ అంధకారం అవుతుందని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-03-12T01:07:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising