ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం లేదు: శైలజానాథ్

ABN, First Publish Date - 2022-05-01T22:38:19+05:30

సీఎం జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం లేదని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీఎం జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం లేదని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు. దివ్యాంగురాలికి పెన్షన్ రాలేదని అడిగితే.. వారిపైనే కేసులు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతపై కేసు పెట్టేందుకు వచ్చిన వ్యక్తిని ఎస్ఐ కొట్టడమే కాకుండా బూతులు తిడతారా అని నిలదీశారు. పీఎస్‌లకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్నారని, ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని శైలజానాథ్ ప్రశ్నించారు.

Updated Date - 2022-05-01T22:38:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising