ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులే లేకుండా కొత్త మంత్రులు ఎందుకు?: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2022-04-16T20:46:43+05:30

నిధులే లేకుండా కొత్త మంత్రులు ఎందుకు?: శైలజానాథ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డి వీర బాదుడురెడ్డిగా మారారని శైలజానాథ్‌ అన్నారు. పాదయాత్రలో పేదలపై ముద్దులు కురిపించిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు పన్నులతో పిడిగుద్దులు కురిపిస్తున్నారని శైలజానాథ్‌ ఆరోపించారు. అప్పులతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని, నిధులే లేకుండా కొత్త మంత్రులు ఎందుకో?: అని సాకే శైలజానాథ్‌ అన్నారు.

Updated Date - 2022-04-16T20:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising